స్వర్ణపతకం సాధించిన ఇండియన్ మెన్స్ షూటర్ టీమ్ కు ప్రధానమంత్రి అభినందనలు

October 01st, 08:32 pm

హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియా క్రీడోత్సవాల్లో ఇండియన్ మెన్స్ షూటర్ టీమ్ స్వర్ణ పతకం సాధించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆనందం ప్రకటిస్తూ ఆ టీమ్ సభ్యులైన తొండైమన్ పిఆర్, కైనాన్ చెనాయ్, జొరావర్ సింగ్ సంధులను అభినందించారు.