తిరు ఎం.జి. రామచంద్రన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రద్ధాంజలి

January 17th, 09:56 am

నేడు తిరు ఎం.జి. రామచంద్రన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. పేదలకు సాధికారతను కల్పించడానికీ, ఒక శ్రేష్ఠతరమైన సమాజాన్ని నిర్మించడానికీ ఆయన చేసిన కృషిని చూసి మనం గొప్ప ప్రేరణను పొందుతున్నామని శ్రీ మోదీ అన్నారు.