తమిళభాష లో ప్రముఖ రచయిత తిరు అళ. వల్లియప్ప కు ఆయన శత జయంతి సందర్భం లో శ్రద్ధాంజలిఘటించిన ప్రధాన మంత్రి
November 07th, 11:08 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ భాష లో ప్రముఖ రచయిత అయినటువంటి తిరు అళ. వల్లియప్ప గారి కి ఆయన శత జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని సమర్పించారు.