థాయ్‌లాండ్ మాజీ ప్రధానితో మోదీ భేటీ

April 03rd, 08:50 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బ్యాంకాక్‌లో థాయ్‌లాండ్ మాజీ ప్ర‌ధాని శ్రీ త‌క్సిన్ షినావత్రా‌తో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, సంస్కృతి తదితర రంగాల్లో భారత్, థాయ్‌లాండ్‌ల మధ్య సహకారానికి ఉన్న అపార అవకాశాలపై చర్చించారు.