పవిత్ర తాయి పూసం సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు

February 01st, 04:15 pm

మంగళకరమైన తాయి పూసమ్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భగవాన్ మురుగన్ ఆశీస్సులు మనకు సదా ప్రాప్తించాలనీ, అందరికీ మంచి ఆరోగ్యం, సాఫల్యం, సమృద్ధి సిద్ధించాలనీ కోరుకొంటున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.