క్షయవ్యాధిపై పోరాటాన్ని పటిష్టపరచడానికి క్షేత్ర స్థాయిలో చేస్తున్న ప్రయత్నాలకు ప్రధానమంత్రి ప్రశంసలు
March 26th, 03:51 pm
క్షయవ్యాధిని నిర్మూలించాలన్న భారతదేశ లక్ష్యానికి తోడ్పాటును అందిస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వకంగా అభినందించారు. క్షేత్ర స్థాయిలో చేస్తున్న ప్రయత్నాలు వేగంపుంజుకుంటున్నాయనీ, ఈ కృషి ఆరోగ్యప్రదమైన, క్షయవ్యాధికి తావులేని భారత్కు బాట పరుస్తోందనీ ఆయన స్పష్టం చేశారు.