తేజీందర్ పాల్ సింగ్ తూర్ అద్భుత ప్రతిభకు ప్రధాని ప్రశంసలు పురుషుల షాట్ పుట్లో స్వర్ణం సాధించిన తేజీందర్
October 01st, 08:44 pm
చైనాలోని హాంగ్ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుడు తేజీందర్ పాల్ సింగ్ తూర్ షాట్ పుట్ త్రోలో స్వర్ణ పతకం కైవసం చేసుకోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.