ఫిబ్రవరి 28న న్యూఢిల్లీలో జరిగే జహాన్-ఎ-ఖుస్రో-2025 సంగీతోత్సవానికి ప్రధానమంత్రి హాజరు

February 27th, 06:30 pm

న్యూఢిల్లీ సుందర్ నర్సరీలో ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు జరిగే జహాన్-ఎ-ఖుస్రో-2025 సూఫీ సంగీతోత్సవానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరవుతారు.

సుందర్ నర్సరీ సందర్శించిన ప్రధాని మోదీ, జర్మన్ అధ్యక్షుడు స్టిన్నిమియర్

March 24th, 07:45 pm

ప్రధాని నరేంద్ర మోదీ, జర్మన్ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టిన్నిమియర్ న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీని సందర్శించారు.