
శ్రీ సుఖ్ దేవ్ సింగ్ ధింసా గారి మరణంపై విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
May 28th, 09:34 pm
శ్రీ సుఖ్ దేవ్ సింగ్ ధింసా గారి మరణంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘‘గొప్ప రాజనీతిజ్ఞుడు, మేధావే కాకుండా, ప్రజాసేవపట్ల తిరుగులేని నిబద్ధత కలిగిన వ్యక్తి. క్షేత్రస్థాయిలో పంజాబ్ తోనూ, ప్రజలూ, వారి సంస్కృతులతో ఆయన మమేకం అయ్యారు’’ అని శ్రీ మోదీ వాఖ్యానించారు.