డాక్టర్ సుభాష్ సి. కశ్యప్ మృతి.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

June 04th, 10:22 pm

లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా సేవలు అందించిన డాక్టర్ సుభాష్ సి. కశ్యప్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని తెలిపారు.