శ్రీ డీ జ్ఞానసుందరం మృతికి ప్రధాని సంతాపం

January 26th, 09:48 pm

డీ జ్ఞానసుందరం మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తమిళ నాడు లో శ్రీ రంగనాథస్వామి దేవాలయం లో ప్రార్థించిన ప్రధాన మంత్రి

January 20th, 07:38 pm

తమిళ నాడు లో శ్రీ రంగనాథస్వామి దేవాలయం లో కొలువై ఉన్న దైవాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రార్థించారు.