కేరళలో దశాబ్దాలుగా ఒక అవగాహనతో LDF మరియు UDFలు రాష్ట్రాన్ని దోచుకున్నాయి: పాలక్కాడ్‌లో ప్రధాని మోదీ

March 29th, 03:00 pm

కేరళలో మార్పు కోసం పెరుగుతున్న ఉత్సాహాన్ని మరియు బీజేపీ నేతృత్వంలోని NDAకి లభిస్తున్న మద్దతును ప్రస్తావిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు పాలక్కాడ్‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈసారి రాష్ట్రంలో ఒక భిన్నమైన వాతావరణాన్ని నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. కేరళ మార్పు సందేశాన్ని ఇస్తోంది, అని ఆయన అన్నారు.

కేరళలోని పాలక్కాడ్‌లో ప్రధాని మోదీ ప్రసంగం ప్రజల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది

March 29th, 02:45 pm

కేరళలో మార్పు కోసం పెరుగుతున్న ఆకాంక్షను నొక్కిచెబుతూ, రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ (NDA)కు లభిస్తున్న మద్దతుపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు పాలక్కాడ్‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈసారి రాష్ట్రంలో ఒక భిన్నమైన వాతావరణాన్ని నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. కేరళ మార్పు సందేశాన్ని ఇస్తోంది, అని ఆయన అన్నారు.

మన్నథు పద్మనాభన్ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

January 02nd, 09:40 am

మన్నథు పద్మనాభన్ జయంతి ఈ రోజు. సామాజిక సేవ కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆ మహనీయుడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్మరించుకొంటూ, ఆయనకు నివాళులు అర్పించారు.

శ్రీ మన్నాతు పద్మనాభన్ జయంతి సందర్భంగా ప్రధాని స్మృత్యంజలి

January 02nd, 04:40 pm

శ్రీ మన్నాతు పద్మనాభన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు స్మృత్యంజలి ఘటించారు. సమాజ ఉద్దరణకు, మహిళా సాధికారతకు, ప్రజల అభ్యున్నతికి విశేష కృషి చేశారని శ్రీ మోదీ ప్రశంసించారు.

శ్రీ మన్నథు పద్మనాభన్ జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

January 02nd, 06:45 pm

శ్రీ మన్నథు పద్మనాభన్ జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు. సామాజిక సంస్కరణల కు, గ్రామీణ అభివృద్ధి కి మరియు భారతదేశం యొక్క స్వాతంత్య్ర ఉద్యమం లో ఆయన అందించిన తోడ్పాటు ను కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు.

శ్రీ మ‌న్న‌థు ప‌ద్మ‌నాభ‌న్ జీ వ‌ర్థంతి సంద‌ర్భం లో ఆయ‌న కు న‌మ‌స్సులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

February 25th, 10:57 am

శ్రీ మ‌న్న‌థు ప‌ద్మ‌నాభ‌న్ జీ వ‌ర్థంతి సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న కు న‌మ‌స్సులు అర్పించారు.

శ్రీ మన్నాతు పద్మనాభన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన – ప్రధానమంత్రి

January 02nd, 08:17 pm

శ్రీ మన్నాతు పద్మనాభన్ జయంతి సందర్భంగా, ఆయనకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఘనంగా నివాళులర్పించారు.