ఆంధ్రప్రదేశ్ పర్యటన వివరాలను పంచుకున్న ప్రధానిఆంధ్రప్రదేశ్ పర్యటన వివరాలను పంచుకున్న ప్రధాని
October 16th, 09:55 pm
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ మోదీ పూజలు చేశారు. శ్రీ శివాజీ ధ్యాన మందిర్, శ్రీ శివాజీ దర్బార్ హాలును సందర్శించారు. అనంతరం, రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కర్నూల్లో శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు.