గోవా పూర్వ గ‌వ‌ర్న‌ర్ శ్రీ‌మ‌తి మృదుల సిన్హా కన్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

November 18th, 05:40 pm

గోవా పూర్వ గ‌వ‌ర్న‌ర్ శ్రీ‌మ‌తి మృదుల సిన్హా కన్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.