శ్రీ గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
November 05th, 10:26 am
శ్రీ గురు నానక్ దేవ్ జీ ప్రకాష్ పురబ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ గురు నానక్ దేవ్ జీ జీవితం, సందేశం మానవాళిని అద్భుతమైన జ్ఞానంతో ముందుకు నడిపిస్తున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. కరుణ, సమానత్వం, వినయం, సేవ గురించిన ఆయన బోధనలు అత్యంత స్ఫూర్తిదాయకం అని శ్రీ మోదీ పేర్కొన్నారు.తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్లో ప్రధానమంత్రి ప్రార్థనలు
November 02nd, 10:10 pm
తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం ప్రార్థించారు..అత్యంత పవిత్రమైన, అమూల్యమైన శ్రీ గురు గోవింద్ సింగ్, మాతా సాహిబ్ కౌర్ల ‘జోరే సాహిబ్’
September 19th, 04:28 pm
సిక్కు ప్రతినిధుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. అత్యంత పవిత్రమైన, అమూల్యమైన శ్రీ గురు గోవింద సింగ్, మాతా సాహిబ్ కౌర్ల ‘జోరే సాహిబ్’ సంరక్షణ, ప్రదర్శనపై ప్రతినిధులు అందించిన సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. ‘జోర్ సాహిబ్’ వంటి పవిత్ర స్మృతి చిహ్నాలు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనవనీ, విశేషమైన సిక్కు చరిత్రలో ఒక భాగమనీ, దేశ సంస్కృతికి మూలాలనీ పేర్కొన్నారు. ‘‘శ్రీ గురు గోవింద్ సింగ్ చూపిన ధైర్యం, ధర్మం, న్యాయం, సామాజిక సామరస్య మార్గాన్ని అనుసరించేలా భవిష్యత్ తరాలకు పవిత్రమైన ఈ స్మృతి చిహ్నాలు స్ఫూర్తినిస్తాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.శ్రీ గురు గ్రంథ సాహెబ్ జీ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
August 24th, 01:02 pm
శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.పవిత్ర ప్రకాశ్ పురబ్ సందర్భంగా శ్రీ గురు తేగ్ బహదూర్కు ప్రధాని నివాళి
April 18th, 12:26 pm
పవిత్ర ప్రకాశ్ పురబ్ సందర్భంగా శ్రీ గురు తేగ్ బహదూర్ కు ప్రధానమంత్రి నేడు నివాళి అర్పించారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటంలో అచంచలంగా నిలిచిన శ్రీ గురు తేగ్ బహదూర్ జీవితం ధైర్యానికీ కరుణామయ సేవకూ ప్రతిరూపమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్ను సందర్శించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టోఫర్ లక్సన్
March 17th, 10:26 pm
న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టోఫర్ లక్సన్తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలోని గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్ను సందర్శించారు. గురుద్వారా సందర్శనకు సంబంధించిన కొన్ని దృశ్యాలను శ్రీ మోదీ షేర్ చేస్తూ సేవ అన్నా, మానవీయ దృక్పథంతో నడుచుకోవడం అన్నా దృఢమైన కట్టుబాటును కలిగి ఉండే సిక్కు సముదాయం నిజంగా ప్రపంచమంతటా ప్రశంసాపాత్రమవుతోందన్నారు.శ్రీ గురు గోవింద్ సింగ్ జీ కి ఆయన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు
January 06th, 09:33 am
శ్రీ గురు గోవింద్ సింగ్ జీ కి ఆయన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. శ్రీ గురు గోవింద్ సింగ్ జీ ఆలోచనలు ఒక ప్రగతిశీల, సమృద్ధిసహిత, కరుణామయ సమాజాన్ని నిర్మించడంలో మనకు ప్రేరణనిస్తాయని ప్రధాని అన్నారు.మూడో వీర బాల దినోత్సవం సందర్భంగా 17 మంది రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో ప్రధాని సంభాషణ
December 26th, 09:55 pm
నేను మూడు పుస్తకాలు రాశాను. నాకు చదవడమంటే ఇష్టం.. అందుకే నేను పుస్తకాలు రాయడం మొదలుపెట్టాను. నాకో అరుదైన వ్యాధి ఉంది.. నేనింకో రెండేళ్లే జీవిస్తానని చెప్పారు. కానీ మా అమ్మ, మా అక్క, మా బడి... నేను పుస్తకాలు ప్రచురించే సంస్థల సహకారంతోనే నేనిప్పుడిలా ఉన్నాను.రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో సంభాషించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 26th, 09:54 pm
ముఖాముఖి సందర్భంగా, పిల్లల నేపథ్యాలను విన్న ప్రధానమంత్రి.. జీవితంలో మరింత కృషిచేయాలంటూ వారిని ప్రోత్సహించారు. పుస్తకాలు రాసిన ఓ బాలికతో సంభాషించారు. తన పుస్తకాలకు ఎలాంటి స్పందన వచ్చిందో అడగగా.. మిగతా పిల్లలు కూడా సొంతంగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టారని ఆ బాలిక బదులిచ్చింది. ఇతర చిన్నారుల్లో కూడా ప్రేరణ కలిగించిన ఆ బాలికను శ్రీ మోదీ ప్రశంసించారు.Our constitution embodies the Gurus’ message of Sarbat da Bhala—the welfare of all: PM Modi
December 26th, 12:05 pm
The Prime Minister, Shri Narendra Modi participated in Veer Baal Diwas today at Bharat Mandapam, New Delhi.Addressing the gathering on the occasion of the 3rd Veer Baal Diwas, he said their Government had started the Veer Baal diwas in memory of the unparalleled bravery and sacrifice of the Sahibzades.న్యూఢిల్లీలో జరిగిన వీర బాల దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
December 26th, 12:00 pm
ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన వీర బాల దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మూడో వీర బాల దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. సాహిబ్జాదాల అసమాన సాహసం, త్యాగాలకు గుర్తుగా వీర బాల దివస్ను తమ ప్రభుత్వం ప్రారంభించిందని తెలియజేశారు. కోట్లాది మంది భారతీయులకు జాతీయ స్ఫూర్తిని కలిగించే పండుగగా ఇది మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఉత్సవం చిన్నారులు, యువతలో ధైర్యాన్ని నింపుతోందని అన్నారు. సాహసం, ఆవిష్కరణలు, శాస్త్ర-సాంకేతికత, క్రీడలు, కళల్లో వీర బాల పురస్కారం అందుకున్న 17 మంది చిన్నారులను ప్రశంసించారు. ఈ దేశపు చిన్నారులు, వివిధ రంగాల్లో రాణించేలా యువతలో నిండిన సామర్థ్యాన్ని ఈ పురస్కారాలు తెలియజేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో గురువులు, వీర సాహిబ్జాదాలకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. పురస్కార గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.శ్రీ గురు నానక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
November 15th, 08:44 am
ఈ రోజు శ్రీ గురు నానక్ జయంతి. ఈ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కరుణ, దయ, వినయం.. ఈ భావనలను పెంపొందింప చేసుకోవడానికి మనకు శ్రీ గురు నానక్ దేవ్ జీ బోధనలు ప్రేరణను అందిస్తూనే ఉంటాయని ప్రధాని అన్నారు.శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాశ్ పర్వ్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
September 04th, 03:00 pm
ఈ రోజు (బుధవారం) శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ తాలూకు ప్రకాశ్ పర్వ్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.సిఖ్కుల నూతన సంవత్సరం సందర్భం లో శుభాకాంక్షలను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
March 14th, 12:11 pm
సిఖ్కుల నూతన సంవత్సరాది ఈ రోజు న కావడం తో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రేమ పూర్వక శుభాకాంక్షల ను తెలియ జేశారు.శ్రీ గురు గోవింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ ఉత్సవ్ సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి
January 17th, 08:13 am
శ్రీ గురు గోబింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ ఉత్సవ్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించడం తో పాటు గా ఆయన యొక్క ధైర్య సాహసాల ను మరియు కరుణ ను స్మరించుకొన్నారు. శ్రీ గురు గోబింద్ సింహ్ జీ ని గురించి న తన ఆలోచనల తో ఒక వీడియో ను కూడా ప్రధాన మంత్రి శేర్ చేశారు.PM Narendra Modi addresses public meetings in Pali & Pilibanga, Rajasthan
November 20th, 12:00 pm
Amidst the ongoing election campaigning in Rajasthan, PM Modi’s rally spree continued as he addressed public meetings in Pali and Pilibanga. Addressing a massive gathering, PM Modi emphasized the nation’s commitment to development and the critical role Rajasthan plays in India’s advancement in the 21st century. The Prime Minister underlined the development vision of the BJP government and condemned the misgovernance of the Congress party in the state.నానక్ శాహీ సమ్మత్ 555 ఆరంభం అయినసందర్భం లో సిఖ్కు సముదాయాని కి అభినందనల ను తెలియజేసిన ప్రధాన మంత్రి
March 14th, 09:56 pm
నానక్ శాహీ సమ్మత్ 555 ఆరంభం అయిన సందర్భం లో ప్రపంచవ్యాప్త సిఖ్కు సముదాయాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.ప్రశాశ్ పర్వ్ సందర్భం లో శ్రీ గురు గోవింద్ సింహ్ జీ కి ప్రణామాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి
December 29th, 10:03 am
పవిత్ర సందర్భం అయినటువంటి శ్రీ గురు గోబింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ ను పురస్కరించుకొని శ్రీ గురు గోబింద్ సింహ్ జీ కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.న్యూ ఢిల్లీలో వీర్ బాల్ దివాస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 26th, 04:10 pm
కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ ప్రతిష్టాత్మక సంస్థల అధ్యక్షులు, దౌత్యవేత్తలు, దేశం నలుమూలల నుండి ఈ రోజు ఈ కార్యక్రమంలో మాతో చేరిన బాల బాలికలు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ జాతీయ స్టేడియంలో ‘వీర్ బాల్ దివస్’ స్మారక చరిత్రాత్మక కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 26th, 12:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ జాతీయ స్టేడియంలో ‘వీర్ బాల్ దివస్’ (వీరబాలల దినోత్సవం) నేపథ్యంలో నిర్వహించిన చారిత్రక కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా దాదాపు 300 మంది బాల కీర్తనిలు ఆలపించిన ‘షాబాద్ కీర్తన’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీలో దాదాపు 3 వేల మంది చిన్నారులతో నిర్వహించిన కవాతును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. కాగా, 2022 జనవరి 9న గురు గోవింద్ సింగ్ జయంతి వేడుకల నేపథ్యంలో ఆయన కుమారులైన సాహిబ్జాదా- ‘బాబా జొరావర్ సింగ్, బాబా ఫతే సింగ్’ల అమరత్వానికి గుర్తుగా ఏటా డిసెంబరు 26ను ‘వీర్ బాల్ దివస్’గా నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే.