శ్రీ ఎస్ ఎం కృష్ణ మృతికి ప్రధానమంత్రి సంతాపం

December 10th, 09:01 am

కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎస్ ఎం కృష్ణ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటకలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన నేతగా శ్రీ కృష్ణ గుర్తింపు పొందారని ప్రధాని తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు.