పూర్వ కేంద్ర మంత్రి శ్రీ శరద్ యాదవ్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

January 12th, 11:53 pm

పూర్వ కేంద్ర మంత్రి శ్రీ శరద్ యాదవ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ లోహియా యొక్క ఆదర్శాల నుండి శ్రీ శరద్ యాదవ్ ఎంతో ప్రేరణ ను పొందారు అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.