శ్రీ విష్ణు చరణ్ సేఠీ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

September 19th, 02:56 pm

భారతీయ జనతా పార్టీ ఒడిశా విభాగం నేత శ్రీ విష్ణు చరణ్ సేఠీ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.