ప్రధానితో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భేటీ

December 13th, 11:11 am

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.