సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు శ్రీ శేష్ నారాయ‌ణ్ సింహ్‌ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన‌ ప్ర‌ధాన మంత్రి

May 07th, 11:27 am

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు శ్రీ శేష్ నారాయ‌ణ్ సింహ్‌ గారి మృతి ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.