పూర్వ ఎంపి శ్రీ శ‌ర‌ద్ త్రిపాఠీ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

July 01st, 09:51 am

పూర్వ ఎంపి శ్రీ శ‌ర‌ద్ త్రిపాఠీ అకాలిక మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌గాఢ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.