సెర్బియా దేశాధ్యక్షుడితో భారత ప్రధాన మంత్రి భేటీ

February 18th, 03:40 pm

ఢిల్లీలో జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సెర్బియా దేశాధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ వుచిచ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.

ఫిబ్రవరి 16న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో- 2026'ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

February 15th, 02:21 pm

2026 ఫిబ్రవరి 16న సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026'ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.