Prime Minister shares Sanskrit Subhashitam, emphasising that India’s growing strength driven by the resolve and dedication of its people
May 15th, 02:25 pm
PM Modi shared a Sanskrit Subhashitam highlighting that India’s growing strength and rising global stature are driven by the determination, hard work and collective spirit of its people. Through the verse, he emphasised the values of sincere effort, dedication and contributing to one’s fullest potential as the foundation of the nation’s continued progress.Prime Minister shares Sanskrit Subhashitam emphasising that greatest goals can be achieved through knowledge
May 14th, 03:11 pm
PM Modi shared a Sanskrit verse highlighting that knowledge is the capital of life, with which even the greatest goals can be achieved. PM Modi also emphasised that only knowledge can take us out of the darkness of ignorance and leads us towards success.Prime Minister shares Sanskrit Subhashitam, emphasising on the harmony of strength and capability
May 13th, 10:44 am
PM Modi recalled the 1998 Pokhran nuclear tests as a defining moment that showcased India’s unwavering resolve and determination in the face of global pressure. Sharing a Sanskrit verse, he highlighted the harmony of strength and capability, emphasising that power and purpose are inseparable, just as Shiv and Shakti complement each other.Prime Minister shares Sanskrit Subhashitam emphasising that knowledge can be gained only through devoted service to the Guru
May 12th, 02:21 pm
PM Modi shared a Sanskrit Subhashitam highlighting that true knowledge is attained through sincere service, discipline and devotion towards one’s Guru. Emphasising the importance of faith, patience and dedication in the pursuit of learning, the verse compared the process of gaining knowledge to digging deep into the earth with perseverance to find water.Prime Minister extends greetings to everyone on National Technology Day
May 11th, 09:18 am
Marking National Technology Day, PM Modi paid tribute to the scientists behind the successful Pokhran tests of 1998, calling them the true architects of India’s pride and self-respect. He said technology has emerged as a key driver of a self-reliant India by accelerating innovation, expanding opportunities and strengthening growth across sectors.భారత సైనిక బలగాల పరాక్రమాన్నీ, కర్తవ్యభావాన్నీ తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
May 08th, 11:33 am
దేశ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని పరిరక్షించడంలో భారత సైనిక బలగాలు ప్రదర్శించే ధైర్యం, పరాక్రమం ప్రతి పౌరునికీ గర్వకారణమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతమాత కోసం సర్వస్వం అర్పించే వారి త్యాగ నిరతి అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.ఆపరేషన్ సిందూర్ సమయంలో రక్షణ బలగాల ధైర్యాన్ని తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
May 07th, 10:20 am
దేశ సైనికుల అసాధారణ శౌర్యానికీ, వారి దేశభక్తికీ ఆపరేషన్ సింధూర్లో భారత్ సాధించిన అసాధారణ విజయమే స్ఫూర్తిదాయక ఉదాహరణ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వారి ధైర్యానికీ, దృఢ సంకల్పానికీ, అచంచలమైన కర్తవ్య స్ఫూర్తికీ ప్రతి పౌరుడూ గర్వపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.నిస్వార్థ సేవ, కరుణ భావననూ
May 06th, 09:12 am
నిస్వార్థ సేవా భావనతో చేసే పనే సిసలైన మానవత్వమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అలాంటి పనులు మనసుకు సంతోషాన్ని కలిగించడంతో పాటు, సమాజ సంక్షేమానికీ తోడ్పాటును అందిస్తాయని ఆయన తెలిపారు.సత్యం, పట్టుదల విలువను తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని
May 05th, 09:47 am
అలుపెరగని కృషితో, సత్య మార్గంలో పయనించడం ద్వారా సాధించిన విజయం శాశ్వతమైందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇలాంటి విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా గొప్ప మానసిక సంతృప్తిని కూడా ఇస్తుందని పేర్కొన్నారు.నైపుణ్యం, కఠోర శ్రమ, విద్య, వినమ్రమైన మాట తీరు.. ఈ సద్గుణాలను చాటిచెప్పే
May 04th, 08:19 am
నైపుణ్యం, కఠోర శ్రమ, విద్య, కరుణ.. ఇవి మానవ జీవితంలో అద్భుత శక్తులని చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. వీటితో మనం అన్ని సవాళ్లనూ అధిగమించడంతో పాటు మన లక్ష్యాలను సాధించుకోవడంలో సహాయాన్ని కూడా పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు.బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
May 01st, 09:11 am
బుద్ధ పూర్ణిమ పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధ భగవానుని ప్రబోధాల సాకారంపై అచంచల నిబద్ధతను స్పష్టం చేస్తూ- ఆయన ఆలోచనలు సమాజ సౌఖ్యం, ఐక్యతా స్ఫూర్తిని ఇనుమడింపజేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. శాంతి, కరుణ, సద్భావన మార్గంలో జీవనానికి స్ఫూర్తినిచ్చే ఈ పావన సందర్భంలో బుద్ధభగవానుడు ప్రబోధించిన జీవన విలువలను అనుసరించే దిశగా ప్రతి ఒక్కరూ సంకల్పం పూనాలని ఆయన కోరారు.ఉత్సుకత, సకారాత్మక శక్తి... ఇవి విజయాన్ని అందిస్తాయని చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
April 30th, 09:53 am
ఉత్సుకత, సకారాత్మక శక్తి... ఇవి మనుషులకు ఎప్పటికీ చురుకుగా ఉండే స్ఫూర్తిని ఇస్తాయని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.ఒక ప్రతినిధి సిసలు సంకల్పాన్ని చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
April 29th, 08:41 am
దేశంలో చైతన్యవంతులైన పౌరులు ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దడానికి రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవడంలో పాలుపంచుకోవడాన్ని కర్తవ్యంగా పాలించాలని ప్రధానమంత్రి తెలిపారు.పురోగతికి మూలకారణాలను చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
April 28th, 08:11 am
సంస్కృత భాషలోని ఓ సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. ప్రయత్నం, సంయమనం, నైపుణ్యం, అప్రమత్తంగా ఉండడం, సహన గుణం, జ్ఞాపక శక్తి, ఏదైనా పనిని అన్నీ ఆలోచించిన తరువాతనే మొదలుపెట్టడం వంటివి మనిషి పురోగతికి మూల కారణాలు అవుతాయని ఆ సుభాషితం మనకు బోధిస్తుంది.నిస్వార్థ సేవా భావనను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
April 27th, 12:29 pm
దేశ పౌరుల నిస్వార్థ సేవా భావనను చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు:ప్రజాప్రాతినిధ్య సారాన్ని చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
April 24th, 10:20 am
ప్రజలకు ప్రాతినిధ్యం వహించడంలోని సారాన్ని చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.నిస్వార్థ భావనతో దానం చేయాలన్న సద్గుగుణాన్ని చాటి చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
April 23rd, 10:02 am
దానాన్ని నిస్వార్థ బుద్ధితో ఇవ్వాలనీ, అప్పుడే అది సద్గుణం అనిపించుకుంటుందనీ చాటిచెబుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.భూ మాత నిత్య స్ఫూర్తిని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
April 22nd, 11:12 am
భూ మాత శాశ్వత స్ఫూర్తిని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకుంటూ:అభివృద్ధి చెందిన భారత్కు పునాది దేశ సేవేనని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
April 21st, 11:54 am
దేశానికి సేవ చేయడం ‘అభివృద్ధి చెందిన భారత్’కు పునాది వేయడమే అవుతుందని చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. వ్యవస్థలో ఆఖరి అంచెలో ఉన్న వారిని కూడా అభివృద్ధి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చి సాధికారత కలిగిన, సమృద్ధ, దయాపూరిత భారత్ నిర్మాణానికి దోహదపడతాం అనే మన నిబద్ధతను మరోసారి స్పష్టం చేద్దాం.. రండి అంటూ శ్రీ మోదీ.. పౌరసేవల దినోత్సవం సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.వ్యవసాయానికీ, రైతులకీ ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
April 20th, 08:36 am
మన సమృద్ధికి పునాది వ్యవసాయమనీ, రైతు సోదరీ- సోదరులు దేశ ప్రజలకు అన్నదాతలనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వారి కఠోర శ్రమ, అంకిత భావం.. దేశం పురోగమన పథంలో ముందుకు సాగేటట్లు చూస్తున్నాయని ఆయన అన్నారు.