భవిష్యద్దార్శనికుడు,నేత్ర వైద్య నిపుణుడు మరియు శంకర నేత్రాలయ స్థాపకుడైన డాక్టర్ శ్రీ ఎస్.ఎస్.బద్రీనాథ్ కన్నుమూత పట్ల తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

November 21st, 01:23 pm

భవిష్యద్దార్శనికుడు, నేత్ర వైద్య నిపుణుడు మరియు శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడైన డాక్టర్ శ్రీ ఎస్.ఎస్. బద్రీనాథ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.