ఛఠ్ పూజలో సంధ్య వేళ అర్ఘ్య సమర్పణ ఘట్టం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
October 27th, 02:02 pm
ఈ రోజు ఛఠ్ పూజలో భాగంగా సంధ్య వేళ సూర్యునికి అర్ఘ్యాన్నిచ్చే ఆచారాన్ని దేశ ప్రజానీకం పాటించనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు.