ప్రసిద్ధ బంగాలీ రచయిత శ్రీ సమరేశ్మజూమ్ దార్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

May 08th, 11:17 pm

బంగాలీ భాష లో ప్రముఖ రచయిత అయినటువంటి శ్రీ సమరేశ్ మజూమ్ దార్ కన్నుమూసిన వార్త తెలిసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.