భారత్‌లో సెయింట్-గోబైన్ కార్యకలాపాల విస్తరణపై సీఈవో బెనోయిట్ బాజిన్‌తో చర్చించిన ప్రధాని

June 18th, 06:39 pm

సెయింట్-గోబైన్‌ సీఈవో శ్రీ బెనోయిట్ బాజిన్‌తో చర్చలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.