ఎస్ఏఎఫ్ఎఫ్-2026 ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న భారత మహిళల ఫుట్‌బాల్ జట్టును అభినందించిన ప్రధానమంత్రి

June 07th, 01:58 pm

ఎస్ఏఎఫ్ఎఫ్-2026 ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ మొత్తం వారు అద్భుతంగా ఆడారని ప్రధానమంత్రి ప్రశంసించారు.

ఎస్ఎఎఫ్ఎఫ్ చాంపియన్ శిప్ 2023 ను గెలిచినందుకుభారతీయ ఫుట్ బాల్ జట్టు కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

July 05th, 02:35 pm

ఎస్ఎఎఫ్ఎఫ్ చాంపియన్ శిప్ 2023 ను గెలిచినందుకు భారతీయ ఫుట్ బాల్ జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.