ప్రధాన మంత్రి తో డబ్ల్యుటిఒ డిజి భేటీ
March 19th, 09:55 pm
డబ్ల్యుటిఒ మంత్రుల లాంఛనప్రాయ సమావేశానికి హాజరు కావడం కోసం న్యూ ఢిల్లీ కి విచ్చేసిన డబ్ల్యుటిఒ డైరక్టర్ జనరల్ (డిజి) శ్రీ రాబర్టో ఎజెవెడో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమయ్యారు.