న్యూఢిల్లీలో ఎన్డీటీవీ ‘ప్రపంచ సదస్సు-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం

October 17th, 11:09 pm

శ్రీలంక ప్రధానమంత్రి హరిణి అమరసూర్య గారికి, ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి, నా స్నేహితుడు టోనీ అబాట్‌ గారికి, బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి రిషి సునక్‌ గారికి, గౌరవ అతిథులకు, సోదరీ సోదరులకూ నా నమస్కారం!

న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు 2025 లో ప్రధాని ప్రసంగం

October 17th, 08:00 pm

న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సభకు హాజరైన విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండగ వాతావరణంలో ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు జరుగుతోందని శ్రీ మోదీ అన్నారు. ఈ కార్యక్రమ ఇతివృత్తం ‘‘అన్‌స్టాపబుల్ ఇండియా’’ను ప్రశంసిస్తూ.. ప్రస్తుత భారత్‌కు తన వేగాన్ని ఆపే ఉద్దేశం లేనందున ఈ అంశం సందర్భోచితంగా ఉందన్నారు. ‘‘భారత్ ఆగదు.. లేదా విరామం తీసుకోదు. 140 కోట్ల మంది భారతీయులంతా కలసికట్టుగా, వేగంగా ముందుకు సాగుతున్నారు’’ అని తెలియజేశారు.

PM Modi expresses gratitude to world leaders for birthday wishes

September 17th, 03:03 pm

The Prime Minister Shri Narendra Modi expressed his gratitude to the world leaders for greetings on his 75th birthday, today.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో యూకే పూర్వ ప్రధాని శ్రీ రిషి సునాక్, ఆయన కుటుంబం భేటీ

February 18th, 10:49 pm

బ్రిటన్ పూర్వ ప్రధాని శ్రీ రిషి సునాక్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో న్యూ ఢిల్లీలో ఈ రోజు భేటీ అయ్యారు.

శ్రీ రుషి సునక్ కు ఆయన నాయకత్వానికి గాను ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి

July 05th, 07:17 pm

యునైటెడ్ కింగ్ డమ్ లో సాధారణ ఎన్నికల అనంతరం పదవీ విరమణ చేసిన పూర్వ ప్రధాని శ్రీ రుషి సునక్ కు ఆయన నాయకత్వానికి మరియు భారతదేశానికి - యుకె కు మధ్య సంబంధాల కు ఆయన అందించిన తోడ్పాటుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.

జి7 సమిట్ సందర్భం లో యుకె ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

June 14th, 04:00 pm

ఇటలీ లోని అపులియా లో జి-7 శిఖర సమ్మేళనం జరుగుతున్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్ డమ్ యొక్క ప్రధాని శ్రీ రుషి సునక్ తో ఈ రోజు న ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాన మంత్రి చరిత్రాత్మకమైన రీతి లో వరుసగా మూడో సారి పదవీ బాధ్యతల ను చేపట్టినందుకు హృదయ పూర్వక శుభాకాంక్షల ను యునైటెడ్ కింగ్ డమ్ యొక్క ప్రధాని శ్రీ రుషి సునక్ తెలియజేశారు. ద్వైపాక్షిక సంబంధాల ను మరింత పటిష్టపరచుకోవడం కోసం ఉభయ నేతలు ఉమ్మడి వచనబద్ధత ను పునరుద్ఘాటించారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మళ్ళీ ఎన్నికైన సందర్భం లోఅభినందనల ను తెలిపిన యుకె ప్రధాని శ్రీ రుషి సునక్

June 05th, 07:53 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యునైటెడ్ కింగ్ డమ్ (యుకె) యొక్క ప్రధాని రైట్ ఆనరబుల్ శ్రీ రుషి సునక్ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా సంభాషించారు.

బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషణ

March 12th, 08:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సముచిత మాననీయ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని రిషి సున‌క్‌తో ఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతంపై తమ కట్టుబాటు వారిద్దరూ పునరుద్ఘాటించారు. అలాగే మార్గ ప్రణాళిక-2030 కింద వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, వర్ధమాన సాంకేతికతలు వంటి భిన్న రంగాల్లో సాధించిన పురోగతిపై వారు సంతృప్తి వెలిబుచ్చారు. అలాగే ఉమ్మడి ప్రయోజనాలుగల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారుపై చర్చలు వీలైనంత ముందుగా ముగించడంపై పురోగతిని వారు స్వాగతించారు. దీంతోపాటు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై దేశాధినేతలిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వివిధ అంశాలపై నిరంతరం మమేకం కావాలని వారు నిర్ణయించుకున్నారు. భారతదేశంలో హోలీ పండుగ నేపథ్యంలో పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

యుకె ప్రధాని శ్రీ రుషి సునక్ తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 03rd, 11:35 pm

ప్రధాని శ్రీ రుషి సునక్ పదవి కాలం లో ఒక సంవత్సరం సఫలతపూర్వకం గా పూర్తి అయిన సందర్భం లో అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తపరచారు.

యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి తో సమావేశమైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

September 09th, 05:40 pm

సెప్టెంబర్ 09,2023న , న్యూఢిల్లీలో జరుగుతున్న జి 20 శిఖరాగ్ర సమ్మేళనం సందర్బంగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

జి-20 శిఖరాగ్ర సదస్సుకు వస్తున్న దేశాధినేతలకు ప్రధానమంత్రి సాదర స్వాగతం

September 08th, 08:13 pm

న్యూఢిల్లీలో 2023 సెప్టెంబరు 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్న జి-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్‌ వస్తున్న వివిధ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక స్వాగతం పలికారు.

బ్రిటన్ ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి సమావేశం

May 21st, 09:42 am

హిరోషిమాలో జి7 దేశాల శిఖరాగ్ర సభ వేదిక వద్ద ఆదివారం బ్రిటన్ ప్రధానమంత్రి శ్రీ రిషి సునాక్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సమావేశమయ్యారు.

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్ సంభాషణ

April 13th, 09:16 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి, యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని శ్రీ రిషి సునాక్ కు మధ్య ఈ రోజు టెలిఫోన్ సంభాషణ జరిగింది. భారత్ -యుకె రోడ్ మాప్ 2030 లో భాగంగా అనేక ద్వైపాక్షిక అంశాలలో పురోగతిని ఇద్దరు ప్రధానులూ సమీక్షించారు. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడుకున్న అంశాలను, ముఖ్యంగా వర్తక, ఆర్థిక రంగాలలో పెరుగుతున్న సహకారాన్ని చర్చించారు. ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వ్యవహారాన్ని త్వరగా ఒక కొలిక్కి తీసుకురావాలని వారు అంగీకరించారు.

Prime Minister's meeting with the Prime Minister of the United Kingdom on the sidelines of G-20 Summit in Bali

November 16th, 03:54 pm

Prime Minister Narendra Modi met Rt. Hon. Rishi Sunak, Prime Minister of the United Kingdom on the sidelines of the G-20 Summit in Bali. The two leaders expressed satisfaction at the state of the wide-ranging India-UK Comprehensive Strategic Partnership and progress on the Roadmap 2030 for Future Relations.

యుకె ప్రధాని గా శ్రీ రుషిసునక్ పదవీబాధ్యతల ను స్వీకరించిన సందర్భం లో ఆయన తో మాట్లాడిన ప్రధాన మంత్రి

October 27th, 09:25 pm

శ్రీ రుషి సునక్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. శ్రీ రుషి సునక్ యునైటెడ్ కింగ్ డమ్ (యుకె) కు ప్రధాని గా పదవీబాధ్యతల ను స్వీకరించిన సందర్భం లో ఆయన కు ప్రధాన మంత్రి అభినందనల ను తెలిపారు.

యుకె ప్రధాని గా శ్రీ రుషి సునక్ ఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనలుతెలియ జేసిన ప్రధాన మంత్రి

October 24th, 09:15 pm

శ్రీ రుషి సునక్ యునైటెడ్ కింగ్ డమ్ కు తరువాతి ప్రధాని అయినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలిపారు.