ప్రధానమంత్రి తో సమావేశమైన రెనెసాస్ ఇలెక్ట్రానిక్స్ సిఇఒ శ్రీ తోశీ శిబాతా

ప్రధానమంత్రి తో సమావేశమైన రెనెసాస్ ఇలెక్ట్రానిక్స్ సిఇఒ శ్రీ తోశీ శిబాతా

May 12th, 11:59 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో రెనెసాస్ ఇలెక్ట్రానిక్స్ సిఇఒ శ్రీ తోశీ శిబాతా న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.