రత్నగిరి జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించిన ప్రధానమంత్రి
March 20th, 05:05 pm
రత్నగిరి జిల్లాలోని ఒక ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ ఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.