పద్మశ్రీ రాంసహాయ్ పాండే మృతికి ప్రధానమంత్రి సంతాపం

April 09th, 04:58 pm

ప్రముఖ జానపద కళాకారుడు పద్మశ్రీ రాంసహాయ్ పాండే మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు.