ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త రామ్‌దరశ్ మిశ్రా మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం

November 01st, 02:27 pm

ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త రామ్‌దరశ్ మిశ్రా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.