ప్రధానమంత్రితో బీహార్ ముఖ్యమంత్రి, బీహార్ ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి భేటీ
December 22nd, 03:33 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్, బీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ సమ్రాట్ చౌదరితో పాటు కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.