ప్రధానమంత్రితో నేపాల్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చైర్మన్ భేటీ
June 03rd, 03:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నేపాల్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చైర్మన్ శ్రీ రబీ లామిఛానే ఈ రోజు సమావేశమయ్యారు.నేపాల్ ఎన్నికల్లో విజయం సాధించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నాయకులకు ప్రధాని శుభాకాంక్షలు
March 09th, 10:04 pm
రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) అధ్యక్షుడు శ్రీ రబీ లామిఛానే, ఆ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ బాలేంద్ర షాతో టెలిఫోన్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మాట్లాడారు.