విశ్రాంత ఎయిర్ మార్షల్ పి.వి.అయ్యర్ను కలిసిన ప్రధానమంత్రి

December 31st, 03:35 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ విశ్రాంత ఎయిర్‌ మార్షల్‌ శ్రీ పి.వి.అయ్యర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాసిన పుస్తకాన్ని అందుకున్నారు.