DMK’s policy is by the family, of the family and for the family: PM Modi in Coimbatore, Tamil Nadu

April 18th, 06:20 pm

Election, Coimbatore, Tamil Nadu, BJP, Lord Murugan, Puthandu, Nari Shakti Vandan Adhiniyam, Nari Shakti, Women Empowerment, Women's Reservation Bill, Parliament, Corruption, Highway, Roadways, Next Generation Infrastructure, Railway, Inclusive Growth, C. P. Radhakrishnan, Surya Ghar Muft Bijli Yojana, Rooftop Solar, Electricity for all, Investment, Jobs, Jal Jeevan Mission, MUDRA, Pradhan Mantri Ujjwala Yojana, Business, Income Tax, GST Bachat Utsav, Education, Healthcare, Ayushman Bharat Yojana, Jan Aushadhhi Kendra, Yuva Shakti, First Time Voters, Census, MSME, Economy, Natural Farming, Farmer Welfare, Innovation, Employment, Viksit Bharat Viksit Tamil Nadu,

PM Modi’s fiery speech electrifies Coimbatore

April 18th, 06:00 pm

Prime Minister Narendra Modi today delivered a high-energy and politically charged address in Coimbatore, Tamil Nadu, drawing an enthusiastic response from the public. Addressing a large gathering, Prime Minister Modi said the people of Tamil Nadu are sending a clear message ahead of the upcoming polls: “NDA is in, DMK is out.”

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

April 14th, 01:25 pm

ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, కార్యశీలుడైన ప్రజాదరణగల యువ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ అజయ్ టమ్టా, సాంకేతిక మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శ్రీ మహేంద్ర భట్ సహా వేదికను అలంకరించిన మాజీ గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ, మాజీ ముఖ్యమంత్రులైన సోదరులు శ్రీ రమేష్ పోఖ్రియాల్, శ్రీ విజయ్ బహుగుణ, శ్రీ తీరథ్‌ సింగ్ రావత్, శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరాఖండ్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు భారీ సంఖ్యలో హాజరైన నా ప్రియ సోదరీసోదరులందరికీ అభివందనం.

ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

April 14th, 01:20 pm

ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఉత్తరాఖండ్, చుట్టుపక్కల ప్రాంత అభివృద్ధిలో కీలక ఘట్టమిది. డెహ్రాడూన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. బైశాఖి, బోహాగ్ బిహు, పుతాండు పండుగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పండుగ శోభ నెలకొన్న వేళ ఈ ప్రారంభోత్సవం జరుగుతోందన్నారు.

ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రధానమంత్రి

April 14th, 10:35 am

ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. పుత్తాండు పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

పుత్తాండు పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

April 14th, 09:21 am

పుత్తాండు పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఒడియా నూతన సంవత్సరం, విషు, పుత్తాండు, బోహాగ్ బిహూ సందర్భంగా ప్రధాని హృదయపూర్వక శుభాకాంక్షలు

April 14th, 09:21 am

ఈ రోజు ఒడియా నూతన సంవత్సరం, విషు, పుత్తాండులతోపాటు బొహాగ్ బిహూ కూడా... ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

సౌరాష్ట్ర తమిళ్‌ సంగమంతో సానుకూల వాతావరణ సృష్టి: ప్రధానమంత్రి

April 15th, 10:09 am

సౌరాష్ట్ర తమిళ సంగమం వేడుకల కోసం తమిళనాడులోని మదురై నుంచి ప్రత్యేక రైలులో బయల్దేరిన తొలి బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

తమిళ సంవత్సరాది ‘పుత్తాండు’ నేపథ్యంలో ప్రధానమంత్రి శుభాకాంక్షలు

April 14th, 08:42 am

తమిళ సంవత్సరాది ‘పుత్తాండు’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

మంగళకరమైన పూత్తాండు సందర్భం లో దేశప్రజల కు, ప్రత్యేకించి తమిళ ప్రజానీకాని కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

April 14th, 09:35 am

పూత్తాండు సందర్బం లో అందరి కి మరి ప్రత్యేకించి తమిళ సోదరీమణులకు మరియు సోదరులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

పుథాండు సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

April 14th, 10:02 am

పుథాండు పండుగ రోజు సందర్భం లో ప్రపంచవ్యాప్తం గాను, తమిళ నాడు లోను గల తమిళ సోదరీమణులకు, తమిళ సోదరుల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

అనేక పండుగల సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

April 14th, 10:27 am

వివిధ పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు.

PM greets people across India on various festivals

April 14th, 09:46 am

The Prime Minister, Shri Narendra Modi has greeted people across India on the various festivals.“Greetings to people across India on the various festivals. May this auspicious day bring joy & prosperity in everyone's lives.

PM greets the people on various festivals being celebrated across India

April 12th, 07:21 pm