ప్రధానమంత్రితో గోవా గవర్నర్ సమావేశం

August 04th, 05:04 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.