నవంబరు 19న ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన
November 18th, 11:38 am
నవంబరు 19న ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.ప్రధానమంత్రిని కలిసిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్
October 16th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని నిన్న న్యూఢిల్లీలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె కైలాష్ నాథన్ కలిశారు.హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో తమిళనాడులో రూ. 2157 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల మరక్కణం - పుదుచ్చేరి (ఎన్హెచ్-332ఏ) నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం
August 08th, 04:08 pm
తమిళనాడులో నాలుగు లేన్ల మరక్కణం - పుదుచ్చేరి (46 కి.మీ.) రహదారిని నిర్మించేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును రూ.2,157 కోట్ల మూలధన వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతి (హెచ్ఏఎం)లో అభివృద్ధి చేస్తారు.ప్రధాన మంత్రి తో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు సమావేశం
August 19th, 05:51 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు శ్రీ కె. కైలాసనాథన్ న్యూ ఢిల్లీ లో ఈరోజు సమేశమయ్యారు.మిచౌంగ్ తుపాను కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు ప్రత్యేకించితమిళ నాడు, ఆంధ్ర ప్రదేశ్ మరియు పుదుచ్చేరి లలోకలిగిన జన హాని కి సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
December 06th, 12:37 pm
మిచౌంగ్ తుపాను కారణం గా, ప్రత్యేకించి తమిళ నాడు, ఆంధ్ర ప్రదేశ్ మరియు పుదుచ్చేరి లలో జరిగిన ప్రాణ నష్టం పట్ల తీవ్ర దుఃఖాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.మీరాబాయి మన దేశంలోని మహిళలకు స్ఫూర్తి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
October 29th, 11:00 am
నా ప్రియమైన కుటుంబసభ్యులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మరోసారి మీకు స్వాగతం. దేశవ్యాప్తంగా పండుగల ఉత్సాహం నెలకొని ఉన్న తరుణంలో ఈ ఎపిసోడ్ జరుగుతోంది. రాబోయే అన్ని పండుగలకు మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు.మన యువత ప్రతి రంగంలో దేశం గర్వించేలా చేస్తున్నారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
July 31st, 11:30 am
మిత్రులారా! జులై 31న అంటే ఈ రోజున దేశవాసులం అందరం అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ జీకి వందనం చేస్తున్నాం. దేశం కోసం ప్రాణాలర్పించిన అలాంటి గొప్ప విప్లవకారులందరికీ నా వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాను.ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాలు జరిగాయి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
June 26th, 11:30 am
మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను గుర్తు చేసుకున్నారు. అఘాయిత్యాలు జరిగినా ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఏమాత్రం వమ్ము చేయలేదన్నారు. అంతరిక్ష రంగంలో పెరుగుతున్న స్టార్టప్ల సంఖ్య, క్రీడలు, భారతదేశ సంప్రదాయాలు మరియు సంస్కృతి వంటి అనేక ఇతర అంశాలపై ప్రధాని మోదీ ప్రసంగించారు. పరిశుభ్రత, నీటి సంరక్షణ కోసం పౌరులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.పుదుచ్చేరిలో 25వ జాతీయ యూత్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 12th, 03:02 pm
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై గారు, ముఖ్యమంత్రి ఎన్ రంగసామి గారు, నా క్యాబినెట్ సహచరులు శ్రీ నారాయణ్ రాణే గారు, శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు, శ్రీ నిసిత్ ప్రమాణిక్ గారు, శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ గారు, పుదుచ్చేరి ప్రభుత్వ సీనియర్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, దేశంలోని ఇతర రాష్ట్రాల మంత్రులు, నా యువ స్నేహితులు! అభివందనాలు! మీ అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు!పుదుచ్చేరీలో 25వ జాతీయ యువజనోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 12th, 11:01 am
సభికుల ను ఉద్దేశించి ప్రసంగవంచిన ప్రధాన మంత్రి జాతీయ యువజన దినం సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను తెలియజేశారు. స్వామి వివేకానంద గారి కి ప్రధాన మంత్రి ప్రణామాన్ని ఆచరిస్తూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటున్న ఈ సంవత్సరం లో స్వామి వివేకానంద గారి జయంతి రావడం చాలా ప్రేరణాత్మకం గా ఉంది అన్నారు. శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవం కూడాను ఈ సంవత్సరానికి మరింత ప్రాముఖ్యాన్ని జోడించింది, అంతేకాకుండా మహాకవి సుబ్రహ్మణ్య భారతి యొక్క 100వ వర్ధంతి ని సైతం ఇదే సంవత్సరం లో పాటించుకొంటున్నాం అన్నారు. ‘‘ఈ మనీషులు ఇరువురి కి పుదుచ్చేరీ తో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఇద్దరూ పరస్పర సాహిత్య యాత్ర లో, ఆధ్యాత్మిక యాత్ర లో భాగం పంచుకొన్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.శ్రీఎస్. సెల్వగణపతి రాజ్య సభ కు ఎన్నిక కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
September 28th, 11:40 am
శ్రీ ఎస్. సెల్వగణపతి పుదుచ్చేరి నుంచి రాజ్య సభ కు ఎన్నిక కావడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వ్యక్తం చేశారు.పుదుచ్చేరి లో నూతనం గా మంత్రులు గా పదవీప్రమాణం స్వీకరించిన వారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
June 27th, 06:48 pm
పుదుచ్చేరి లో నూతనం గా మంత్రులు గా పదవీప్రమాణం స్వీకరించిన వారందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.పుదుచ్చేరీ ముఖ్యమంత్రి గా శ్రీ ఎన్. రంగస్వామి గారు పదవీ ప్రమాణం స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
May 07th, 03:17 pm
పుదుచ్చేరీ ముఖ్యమంత్రి గా శ్రీ ఎన్. రంగస్వామి గారు పదవీ ప్రమాణం స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందన లు తెలియజేశారు.PM Modi addresses public meeting at Puducherry
March 30th, 04:31 pm
Addressing a public meeting in Puducherry today, Prime Minister Narendra Modi said, “There is something special about Puducherry that keeps bringing me back here again and again.” He accused Congress government for its negligence and said, “In the long list of non-performing Congress governments over the years, the previous Puducherry Government has a special place. The ‘High Command’ Government of Puducherry failed on all fronts.”PM Modi addresses public meeting in Puducherry
February 25th, 12:31 pm
Addressing a huge gathering in Puducherry today, Prime Minister Narendra Modi said, “Moments ago, a large number of development works were inaugurated. These development works cover roads, healthcare, education, culture, sport and marine economy. The impact of these works is going to be huge.”పుదుచ్చేరిలో వివిధ ప్రాజెక్టుల ప్రారంభం... శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
February 25th, 10:28 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కారైక్కాల్ జిల్లా లో గల ఎన్హెచ్45-ఎ తాలూకు నాలుగు దోవ ల రహదారి నిర్మాణ పనుల కు శంకుస్థాపన చేశారు. అలాగే, కారైక్కాల్ జిల్లా లో గల కారైక్కాల్ న్యూ కేంపస్ ఫేజ్-1 లో వైద్య కళాశాల భవనానికి (జిఐపిఎమ్ఇఆర్) కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ‘సాగర్ మాల’ పథకం లో భాగం గా పుదుచ్చేరి లో ఒక మైనర్ పోర్టు అభివృద్ధి కి, పుదుచ్చేరి లోనే ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ అభివృద్ధి పనుల కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.పుదుచ్చేరి లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించి, మరికొన్నిటికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
February 25th, 10:27 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కారైక్కాల్ జిల్లా లో గల ఎన్హెచ్45-ఎ తాలూకు నాలుగు దోవ ల రహదారి నిర్మాణ పనుల కు శంకుస్థాపన చేశారు. అలాగే, కారైక్కాల్ జిల్లా లో గల కారైక్కాల్ న్యూ కేంపస్ ఫేజ్-1 లో వైద్య కళాశాల భవనానికి (జిఐపిఎమ్ఇఆర్) కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ‘సాగర్ మాల’ పథకం లో భాగం గా పుదుచ్చేరి లో ఒక మైనర్ పోర్టు అభివృద్ధి కి, పుదుచ్చేరి లోనే ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ అభివృద్ధి పనుల కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.ఈ నెల 25న తమిళ నాడు ను, పుదుచ్చేరి ని సందర్శించనున్న ప్రధాన మంత్రి
February 23rd, 07:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 25న తమిళ నాడు ను, పుదుచ్చేరి ని సందర్శించనున్నారు. ఆ రోజు న ఉదయం 11:30 గంటల కు పుదుచ్చేరి లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. మరికొన్ని పథకాల కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 12,400 కోట్ల రూపాయల కు పైగా విలువ గల అనేక మౌలిక సదుపాయాల రంగ సంబంధిత ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి అదే రోజు న సాయంత్రం 4 గంటల కు కోయంబత్తూరు లో దేశానికి అంకితం చేయడమే గాక మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేస్తారు.ఈ నెల 17న తమిళ నాడు లో చమురు మరియు వాయు రంగం లో కీలక పథకాల ను కొన్నిటిని దేశాని కి అంకితం చేయడం తో పాటు మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
February 15th, 08:42 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ నాడు లో చమురు మరియు వాయు రంగం లో కొన్ని కీలకమైన పథకాల ను బుధవారం నాడు, అంటే ఈ నెల 17న, సాయంత్రం 4 గంటల 30 నిముషాల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు మరికొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్నారు. ప్రధాన మంత్రి రామనాథపురం - తూత్తుక్కుడి సహజవాయు గొట్టపు మార్గాన్ని, మణలీ లోని చెన్నై పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్ కు చెందిన గ్యాసొలీన్ డీసల్ఫరైజేశన్ యూనిటు ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు. నాగపట్టినమ్ లో ఏర్పాటు కానున్న కావేరీ బేసిన్ రిఫైనరీ కి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ పథకాలతో చెప్పుకోదగ్గ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు అందడమే కాకుండా దేశం ఊర్జా ఆత్మనిర్భరత దిశ లో పయనించే అవకాశాలు కూడా పెంపొందుతాయి. ఈ సందర్బం లో తమిళ నాడు గవర్నరు, తమిళ నాడు ముఖ్యమంత్రి లతో పాటు పెట్రోలియమ్, సహజ వాయువు శాఖ కేంద్ర మంత్రి కూడా పాల్గొంటారు.PM speaks to TN CM and Puducherry CM regarding the situation in the wake of Cyclone Nivar
November 24th, 11:32 am
The Prime Minister Shri Narendra Modi has spoken to Tamil Nadu Chief Minister Shri Edappadi K. Palaniswami and Puducherry Chief Minister Shri V Narayanasami regarding the situation in the wake of Cyclone Nivar.