ప్రముఖ న్యాయ పండితుడు, ప్రొఫెసరు శ్రీ వేద్ ప్రకాశ్నందా కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
January 02nd, 10:42 am
ప్రముఖ వకీలు, ప్రొఫెసరు శ్రీ వేద్ ప్రకాశ్ నందా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ప్రొఫెసరు శ్రీ వేద్ ప్రకాశ్ నందా యొక్క కృషి చట్ట సంబంధి విద్య రంగం పట్ల ఆయన యొక్క పటుతరమైన నిబద్ధత ను పట్టి చూపుతున్నాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.