3000 మీటర్ లమహిళల స్టీపల్ చేజ్ లో కంచు పతకాన్ని సాధించినందుకు ప్రీతి లాంబా గారి కి అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి

October 03rd, 08:27 am

ఏశియాన్ గేమ్స్ లో సవాలు ను విసరేటటువంటి విమెన్స్ 3000 మీటర్ స్టీపల్ చేజ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని సాధించినందుకు ప్రీతి లాంబా గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.