2026 సీజన్కు కొబ్బరి కనీస మద్దతు ధరకు కేబినెట్ ఆమోదం
December 12th, 04:20 pm
2026 సీజన్ కోసం కొబ్బరి కనీస మద్దతు ధరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సాగుదారులకు లాభదాయక ధరలను అందించడం కోసం అన్ని తప్పనిసరి పంటల కనీస మద్దతు ధరను అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్ల స్థాయిలో నిర్ణయించనున్నట్లు ప్రభుత్వం 2018-19 కేంద్ర బడ్జెట్లో ప్రకటించింది. 2026 సీజన్కు తగిన సగటు నాణ్యత గల మిల్లింగ్ కొబ్బరి కోసం ఎంఎస్పీని క్వింటాలుకు రూ.12,027గా, బాల్ కొబ్బరికి రూ.12,500గా నిర్ణయించారు.దేశంలో 2025-26 నుంచి 2030-31 వరకు కాయ ధాన్యాల
October 01st, 03:14 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ కాయధాన్యాల స్వయంసమృద్ధ కార్యక్రమం అమలుకు ఆమోదం తెలిపింది. దేశంలో పప్పుగింజల ఉత్పత్తి పెంపు సహా స్వావలంబన సాధించడమే ఈ వినూత్న కార్యక్రమ లక్ష్యం. దీన్ని 2025-26 నుంచి 2030-31 వరకూ రూ.11,440 కోట్ల అంచనా వ్యయంతో ఆరేళ్లపాటు అమలు చేస్తారు.ప్రధాన్ మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం-ఆషా) పథకాల కొనసాగింపునకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
September 18th, 03:16 pm
ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధరల్ని అందిస్తూ, మరోవైపు ప్రజలపై నిత్యావసర సరకుల ధరాభారం పడకుండా- ప్రధానమంత్రి అన్నదాతా ఆదాయ సంరక్షణ పథకం (ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్- పిఎం-ఆషా) పథకాలను కొనసాగించడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.2023 సీజన్కు గాను కొప్రాకు కనీస మద్దతు ధరలను ఆమోదించిన క్యాబినెట్
December 23rd, 10:58 pm
గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ 2023 సీజన్లో కొప్రాకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పిలు) ఆమోదించింది. వ్యవసాయ ఖర్చులు, ధరలు మరియు ప్రధానంగా కొబ్బరి పండించే రాష్ట్రాల అభిప్రాయాల కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఆమోదం లభిస్తుంది.ప్రభుత్వ పథకాలలో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
April 08th, 03:58 pm
డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్ ), ప్రధాన మంత్రి పోషణ్ శ క్తి నిర్మాణ్ - పిఎమ్ పోషణ్ [పూర్వ మ ధ్యాహ్న భోజన ప థ కం -ఎండిఎమ్ ) ఇంకా భార త ప్ర భుత్వానికి చెందిన ఇతర సంక్షేమ ప థకాల (ఓడబ్ల్యుఎస్ ) ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్ర కేంద్ర పాలిత ప్రాంతాల లో 2024 నాటికి దశల వారీగా పోషక విలువలు కలిగిన (ఫోర్టిఫైడ్ )బియ్యాన్ని సరఫ రా చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతనక్యాబినెట్ 2022-23 మార్కెటింగ్ సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పి) పెంచింది
September 08th, 02:49 pm
రబీ మార్కెటింగ్ సీజన్ (RMS) 2022-23 కోసం అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పి) పెంచడానికి గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంకర్షన్ అభియాన్( పి.ఎం. ఎఎఎస్హెచ్ఎ) నూతన పథకానికి కేబినెట్ ఆమోదం
September 12th, 04:35 pm
పి.ఎం. -ఎఎఎస్హెచ్ ఎ పథకం రైతులకు కనీస మద్దతు ధరకు హామీనిచ్చే పథకం.ఇది అన్నదాత పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.