ఆసియన్ పారా గేమ్స్ లో జావెలిన్ త్రోలో రజత పతకం గెలుచుకున్న ప్రదీప్ కుమార్ కు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
October 27th, 05:46 pm
హాంగ్ ఝూ ఆసియన్ పారా గేమ్స్ లో జావెలిన్ త్రో- F54 ఈవెంట్ లో రజత పతకం గెలుచుకున్న ప్రదీప్ కుమార్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.