ఫిలిప్పీన్స్ భూకంప మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
October 01st, 03:23 pm
ఫిలిప్పీన్స్లో భూకంపం కారణంగా జరిగిన ప్రాణనష్టం, విస్తృత ఆస్తి నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుపై భారత్, ఫిలిప్పీన్స్ ప్రకటన
August 05th, 05:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ 2025 ఆగస్టు 4 నుంచి భారత్ పర్యటనలో ఉన్నారు. ఆగస్టు 8వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. అధ్యక్షుడు మార్కోస్ వెంట ప్రథమ మహిళ శ్రీమతి లూయిస్ అరనెటా మార్కోస్ తో పాటు ఫిలిప్పీన్స్ కు చెందిన పలువురు క్యాబినెట్ మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి అధికార, ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధి వర్గాలు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నాయి.భారత్లో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి అధికారిక పర్యటన: ఒప్పందాలు/ఎంవోయూలు
August 05th, 04:31 pm
భారత్, ఫిలిప్పీన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఏర్పాటుపై ప్రకటనఫిలిప్పీన్స్ అధ్యక్షునితో సమావేశం సందర్భంగా ప్రధాని ప్రారంభోపన్యాసానికి తెలుగు అనువాదం
August 05th, 03:45 pm
మీకు, మీ ప్రతినిధివర్గానికి ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నా. ఈ రోజు మన రెండు దేశాల సంబంధాల్లో ఒక చరిత్రాత్మకమైన రోజుగా నిలిచిపోతుంది. మనం భారత్-ఫిలిప్పీన్స్ సంబంధాలను ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్తున్నాం. ఇది మన బంధానికి ఒక కొత్త జోరును, సమగ్రతను జోడిస్తుంది. గత కొన్నేళ్లుగా వాణిజ్యం, రక్షణ, నౌకావాణిజ్య సహకారం, ఆరోగ్య సంరక్షణ, భద్రత, తగినన్ని ఆహారపదార్థాల నిల్వలు కలిగి ఉండటం, అభివృద్ధి ప్రధాన అంశాల్లో భాగస్వామ్యం, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా అన్ని రంగాల్లో మన సంబంధాలు ముందంజ వేశాయి. వచ్చే అయిదేళ్లకు ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని దానిని మనం అమలు చేయబోవడం నిజంగా చాలా సంతోషాన్నిచ్చే అంశం.భారత ప్రధానమంత్రి, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సంయుక్త ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రకటనకు తెలుగు అనువాదం
August 05th, 11:06 am
భారతదేశానికి వచ్చిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు, ఆయన బృందానికి మొదట హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నా. ఈ ఏడాది భారత్, ఫిలిప్పీన్స్ 75 ఏళ్ల దౌత్య సంబంధాల వేడుకలను జరుపుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో వీరి పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మన దౌత్య సంబంధాలు ఈమధ్యే ప్రారంభమైనవైనప్పటికీ, మన నాగరికతల బంధం చాలా పురాతనమైనది. ఫిలిప్పీన్స్ రామాయణ రూపం అయిన మహారదియా లవానా మన సాంస్కృతిక సంబంధాల ప్రత్యేకతను తెలియజెబుతుంది. ఇరుదేశాల జాతీయ పుష్పాలతో విడుదల చేసిన తపాలా స్టాంపులు మన స్నేహ పరిమళాన్ని ప్రతిబింబిస్తున్నాయి.భారతదేశంపై ఈ వారం ప్రపంచం
February 10th, 06:40 pm
ఈ వారం, భారతదేశం మరియు భారతీయులు ప్రపంచ వేదికపై తమ అద్భుతమైన ఆరోహణను కొనసాగించారు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేశారు, అంతరిక్ష సాంకేతికతలో పురోగతి సాధించారు మరియు వివిధ రంగాలలో విజయాలను సాధించారు. ఆగ్నేయాసియాతో లోతైన సంబంధాలను పెంపొందించుకోవడం నుండి కృత్రిమ మేధస్సు మరియు విమానయానాన్ని అభివృద్ధి చేయడం వరకు, భారతదేశం యొక్క పురోగతి ప్రపంచ వాటాదారులకు కీలకమైన దృష్టిగా ఉంది. ఈ వారం నుండి కొన్ని ప్రధాన ముఖ్యాంశాలను ఇక్కడ చూడండి.ఫిలీపీన్స్ అధ్యక్షుడుశ్రీ ఫర్డీనాండ్ మార్కోస్ జూనియర్ కు మరియు ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ కి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ
August 05th, 02:44 pm
ఫిలీపీన్స్ అధ్యక్షుడు శ్రీ ఫర్డీనాండ్ మార్కోస్ జూనియర్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.Telephone conversation between Prime Minister and President of Philippines
June 09th, 07:47 pm
Prime Minister Shri Narendra Modi spoke on telephone today with President of Philippines, His Excellency Rodrigo Duterte, and discussed the steps being taken by the two Governments to address the challenges arising out of the COVID-19 pandemic.ఆసియాన్- భారత్ః పరస్పర విలువలు, ఉమ్మడి లక్ష్యం: నరేంద్ర మోడీ
January 26th, 05:48 pm
ఆసియాన్, భారత్ భాగస్వామ్యం పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ, తన అబిప్రాయాలను ఆసియాన్- భారత్ పరస్పర విలువలు,ఉమ్మడి లక్ష్యం “అనే శీర్షికన ఒక వ్యాసంలో తెలిపారు.. ఈ వ్యాసం ఆసియాన్ సభ్య దేశాల నుండి ప్రచురితమయ్యేఆసియాన్- ఇండియా కమెమరేటివ్ సమిట్ కు ముందు రోజున ద్వైపాక్షిక సమావేశాలలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
January 24th, 10:07 pm
భారతదేశం, ఆసియాన్ ల భాగస్వామ్యానికి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని ఒక వేడుకగా జరుపుకొనేందుకుగాను నిర్వహిస్తున్న ఆసియాన్- ఇండియా కమెమరేటివ్ సమిట్ (ఎఐసిఎస్) కు ముందు రోజు.. అంటే, బుధవారం నాడు.. మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ అంగ్ సాన్ సూ చీ తో, వియత్నామ్ ప్రధాని శ్రీ న్యూయెన్ జువాన్ ఫుక్ తో, ఫిలిప్పీన్స్ అధ్యక్షులు శ్రీ రాడ్రిగో దుతెర్తె తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడి విడిగా జరిగిన ద్వైపాక్షిక సమావేశాలలో పాలుపంచుకొన్నారు.ఫిలిప్పీన్స్లోని మనీలాలో భారతదేశం-ఆసియన్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం
November 14th, 04:21 pm
“50 ఏళ్ళ ఆసియన్ చరిత్ర ఒక గర్వకారణం, ఆనందం మరియు మనము ఏమి సాధించాలన్నదాని గురించి ఆలోచించటానికి ఒక సమయం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం తన యొక్క ‘ఆక్ట్ ఈస్ట్ పాలసీ’ లో ఆసియన్ కేంద్రంగా ఉంది. ఆసియన్ తో మన సంబంధాలు పాతవి మరియు మేము సహకారం మరింత బలోపేతం చేయాలనుకుంటున్నాము.అని కూడా అయన అన్నారు.12 వ తూర్పాసియా సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
November 14th, 02:39 pm
12 వ తూర్పు ఆసియా సదస్సులో, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఆసియన్ గొప్ప ప్రపంచ విభజన కాలంలో ప్రారంభమైంది కాని కానీ అది నేడు స్వర్ణోత్సవాలు జరుపుకుంది, ఇది అశాకిరణంగా నిలిచింది; శాంతి మరియు శ్రేయస్సులకు చిహ్నంగా నిలిచింది.ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరుగుతున్న ఆసియన్ సదస్సు సాధర్భంగా ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు
November 14th, 09:51 am
ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరుగుతున్న ఆసియన్ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ అనేకమంది ప్రపంచ నాయకులను కలుసుకున్నారు.ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టే తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించిన ప్రధాని
November 13th, 07:53 pm
మనిలాలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టే తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. రెండు దేశాల మధ్య అనేక రంగాలలో సహకారం కోసం వారు సమావేశంలో చర్చించారు.ఫిలిప్పీన్స్ లో భారతీయ సముదాయం నిర్వహించిన స్వాగత సమారోహంలో ప్రధాన మంత్రి ఉపన్యాసం పూర్తి పాఠం
November 13th, 07:34 pm
మిమ్మల్ని కలుసుకోకుండానే నేను తిరిగి వెళ్లిపోయి ఉంటే నా ఈ పర్యటన అసంపూర్తిగా మిగిలివుండేది. మీరంతా ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి భిన్న ప్రాంతాల నుండి ఇక్కడకు తరలివచ్చారు. ఈ రోజు పనిదినమే అయినప్పటికీ మీరంతా ఎంతో ఆదరంగా ఇక్కడకు విచ్చేశారు.సోషల్ మీడియా కార్నర్ 13 నవంబర్ 2017
November 13th, 06:53 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ఫిలిప్పీన్స్ లో భారతీయుల సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
November 13th, 04:36 pm
ఫిలిప్పీన్స్ లో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మనీలా లో ప్రసంగించారు.మనీలా లో 2017 నవంబరు 13న ఆసియాన్ వాణిజ్యం-పెట్టుబడి శిఖర సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం
November 13th, 03:28 pm
ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా క్షమాపణలు చెబుతున్నాను. రాజకీయీల తరహా లోనే వ్యాపారం లోనూ సమయం, సమయ పాలన లు చాలా ముఖ్యంఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చలు జరిపిన ప్రధానమంత్రి మోదీ
November 13th, 02:31 pm
ప్రధాని నరేంద్ర మోదీ, ఫిలిప్పీన్స్లోని మనీలాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నాయకులు భారతదేశం-అమెరికా సంబంధాలకు సంబంధించి అనేక అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారు.మహావీర్ ఫిలిప్పీన్ ఫౌండేషన్ ను సందర్శించిన ప్రధానమంత్రి
November 13th, 11:45 am
భారతదేశం మరియు ఫిలిప్పీన్స్ మధ్య సుదీర్ఘమైన మానవతావాద సహకార కార్యక్రమమైన మహావీర్ ఫిలిప్పైన్ ఫౌండేషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఇది మనిలా యొక్క అత్యంత ప్రసిద్ధ మేయర్ భారతీయ మూలాలు కలిగిన డాక్టర్ రామోన్ బాగ్సాంగ్ గుర్తుగా ఏర్పాటు చేయబడింది.