బెల్జియమ్ రాజు శ్రీ ఫిలిప్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి

బెల్జియమ్ రాజు శ్రీ ఫిలిప్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి

March 27th, 08:59 pm

బెల్జియమ్ రాజు శ్రీ ఫిలిప్‌తో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారు. యువరాణి ఆస్ట్రిడ్ సారథ్యంలో బెల్జియం ఎకనామిక్ మిషన్ ఇటీవల భారత్‌ను సందర్శించడాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు. ఇప్పటికే దృఢంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతపరుచుకోవడం, వాణిజ్యాన్నీ, పెట్టుబడినీ ప్రోత్సహించడంతోపాటు నవకల్పన, స్థిరత్వం కోసం పరస్పర సహకారాన్ని ముందుకు తీసుకుపోవడం అనే అంశాలపై బెల్జియమ్ రాజుతో ప్రధాని చర్చించారు.

గౌరవ బెల్జియం రాజు ఫిలిప్ ను కలిసిన ప్రధానమంత్రి

గౌరవ బెల్జియం రాజు ఫిలిప్ ను కలిసిన ప్రధానమంత్రి

November 07th, 04:13 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు గౌరవ బెల్జియం రాజు ఫిలిప్ ను కలిసి చర్చలు జరిపారు.