ప్రధానమంత్రి ని కలిసిన పర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ

December 28th, 09:10 pm

పర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ శ్రీ అరవింద్ శ్రీనివాస్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఆదివారం కలిశారు.