పవిత్రమైన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా శ్రీ గురు గోవింద్ జీకి నివాళులర్పించిన ప్రధానమంత్రి

December 27th, 12:06 pm

ఇవాళ పవిత్రమైన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా శ్రీ గురు గోవింద్ జీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. గురు గోవింద్ జీ.. ధైర్యం, కరుణ, త్యాగానికి ప్రతీక అని శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. సత్యం, న్యాయం, ధర్మం కోసం నిలబడేందుకు, మానవాళి గౌరవాన్ని రక్షించేందుకు ఆయన జీవితం, బోధనలు స్ఫూర్తినిస్తాయి. శ్రీ గురు గోవింద్ సింగ్ దార్శనికత.. సేవ, నిస్వార్థ కర్తవ్యం వైపు తరతరాలను నడిపిస్తూనే ఉంటుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

శ్రీ గురు గోవింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ ఉత్సవ్ సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి

January 17th, 08:13 am

శ్రీ గురు గోబింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ ఉత్సవ్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించడం తో పాటు గా ఆయన యొక్క ధైర్య సాహసాల ను మరియు కరుణ ను స్మరించుకొన్నారు. శ్రీ గురు గోబింద్ సింహ్ జీ ని గురించి న తన ఆలోచనల తో ఒక వీడియో ను కూడా ప్రధాన మంత్రి శేర్ చేశారు.