30 మార్చి 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 120 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

March 30th, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ఈరోజు- ఈ పవిత్రమైన రోజున మీతో ‘మన్ కీ బాత్’ పంచుకునే అవకాశం నాకు లభించింది. ఈరోజు చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి. నేటి నుండి చైత్ర నవరాత్రి ప్రారంభమవుతుంది. భారతీయ నూతన సంవత్సరం కూడా నేటి నుంచే ప్రారంభమవుతోంది. ఈసారి విక్రమ సంవత్సరం 2082 ప్రారంభమవుతోంది. ప్రస్తుతం మీరు రాసిన చాలా ఉత్తరాలు నా ముందు ఉన్నాయి. కొందరు బీహార్ నుండి, కొందరు బెంగాల్ నుండి, కొందరు తమిళనాడు నుండి, కొందరు గుజరాత్ నుండి ఈ లేఖలు రాశారు. వీటిలో ప్రజలు తమ ఆలోచనలను చాలా ఆసక్తికరమైన రీతిలో రాశారు. చాలా లేఖలలో శుభాకాంక్షలు, అభినందన సందేశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీతో కొన్ని సందేశాలు పంచుకోవాలనిపిస్తోంది-

పాడ్ క్యాస్ట్‌లో లెక్స్ ఫ్రిడ్మాన్‌తో ప్రధాని సంభాషణకు తెలుగు అనువాదం

March 16th, 11:47 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి.” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.

పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్‌ తో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 16th, 05:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్‌మాన్‌ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్‌మాన్‌ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి..” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.

When it comes to wellness and mental peace, Sadhguru Jaggi Vasudev is always among the most inspiring personalities: PM

February 14th, 08:15 pm

Remarking that Sadhguru Jaggi Vasudev is always among the most inspiring personalities when it comes to wellness and mental peace, the Prime Minister Shri Narendra Modi urged everyone to watch the 4th episode of Pariksha Pe Charcha tomorrow.

Politics is about winning people's hearts, says PM Modi in podcast with Nikhil Kamath

January 10th, 02:15 pm

Prime Minister Narendra Modi engages in a deep and insightful conversation with entrepreneur and investor Nikhil Kamath. In this discussion, they explore India's remarkable growth journey, PM Modi's personal life story, the challenges he has faced, his successes and the crucial role of youth in shaping the future of politics.

పారిశ్రామికవేత్త నిఖిల్ కామత్‌తో తన తొలి పాడ్‌కాస్ట్‌ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ

January 10th, 02:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన తొలి పాడ్‌కాస్ట్‌ ద్వారా పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారు నిఖిల్‌ కామత్‌తో వివిధ అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా తన బాల్యం గురించి వాకబు చేసినపుడు ఎలాంటి దాపరికం లేకుండా ఆయనతో చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. ఉత్తర గుజరాత్‌లోని మెహసానా జిల్లా పరిధిలోగల వద్‌నగర్ అనే చిన్న పట్టణంతో ముడిపడిన తన మూలాలను ప్రముఖంగా ప్రస్తావించారు. గైక్వాడ్ల రాజ్యంలో భాగమైన ఈ పట్టణం విద్యారంగంపై నిబద్ధతకు ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. అక్కడ ఓ చెరువు, తపాలా కార్యాలయం, గ్రంథాలయం వంటి సౌకర్యాలు కూడా ఉండేవని చెప్పారు. గైక్వాడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, భాగవతాచార్య నారాయణాచార్య ఉన్నత పాఠశాలల్లో తన విద్యాభ్యాసం నాటి రోజులను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఈ జ్ఞాపకాల్లో భాగంగా ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఈ మేరకు వద్‌నగర్‌లో చాలాకాలం బసచేసిన చైనా తత్త్వవేత్త షాన్‌జాంగ్‌పై తీసిన చలన చిత్రం గురించి తానొకసారి చైనా రాయబార కార్యాలయానికి రాశానని గుర్తుచేసుకున్నారు. అలాగే 2014లో తాను ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఒక అనుభవాన్ని ప్రస్తావిస్తూ- భారత పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ గుజరాత్‌లోని వద్‌నగర్‌ సందర్శనకు ఆసక్తి చూపారని తెలిపారు. తమ స్వస్థలాలతో షాన్‌జాంగ్‌కుగల చారిత్రక సంబంధాన్ని ఈ సందర్భంగా ఆయన ఉటంకించినట్లు పేర్కొన్నారు. రెండు దేశాల ఉమ్మడి వారసత్వాన్ని, బలమైన సంబంధాలను ఈ అనుబంధం ప్రస్ఫుటం చేస్తున్నదని ఆయన అన్నారు.

National Creator Awards is giving identity to the new era before its onset: PM Modi

March 08th, 10:46 am

PM Modi presented the first-ever National Creators Award today at Bharat Mandapam. He underlined that it is the country’s responsibility to walk side by side with the change of times and the advent of a new era and said that the nation is fulfilling that responsibility today with the first-ever National Creator Awards.

మొట్టమొదటి జాతీయ సృష్టికర్తల (క్రియేటర్స్) అవార్డుల విజేతలతో ప్రధాన మంత్రి ముఖాముఖి

March 08th, 10:45 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీ లోని భారత మండపంలో మొదటి జాతీయ క్రియేటర్స్ అవార్డులను ప్రదానం చేశారు. విజేతలతో కాసేపు ముచ్చటించారు. సృజనాత్మకతను ఉపయోగించి సానుకూల మార్పును ప్రేరేపించినందుకు ఈ అవార్డును లాంచ్ ప్యాడ్ గా భావిస్తారు.

'పరీక్ష పె చర్చ' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను: పీఎం

January 27th, 08:10 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు 'ప‌రీక్ష పే చర్చ'లో ప‌రీక్ష యోధుల స‌మావేశం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు. పరీక్షలను సరదాగా, ఒత్తిడి లేకుండా చేయడానికి మునుపటి పిపిసి కార్యక్రమాల నుండి వివిధ అంశాలను, ఆచరణాత్మక చిట్కాలను కూడా పంచుకున్నారు.

విద్యార్థులను ఒత్తిడి నుంచి విజయం దిశగా నడిపే సాధనమే పరీక్షా పే చర్చ, వారు దరహాసంలో పరీక్షలకు వెళ్లేలా అది చేస్తుంది : ప్రధానమంత్రి

December 14th, 11:22 pm

విద్యార్థులను ఒత్తిడి నుంచి విజయం దిశగా నడిపించడం, వారు దరహాసంతో పరీక్షకు కూచునేలా చేయడం పరీక్షా పే చర్చ లక్ష్యం అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

అన్నిరకాల పరీక్ష సంబంధిత ఒత్తిడుల నుంచి విద్యార్థులను విముక్తం చేయడమే ‘ఎగ్జామ్ వారియర్స్’ కరదీపిక లక్ష్యం:ప్రధాని

February 25th, 09:44 am

అన్నిరకాల పరీక్ష సంబంధిత ఒత్తిడుల నుంచి విద్యార్థులను విముక్తం చేయడమే ‘ఎగ్జామ్ వారియర్స్’ కరదీపిక లక్ష్యమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ కరదీపికను చదివిన తర్వాత జార్ఖండ్‌లోని కోదర్మాలోగల ఓ పాఠశాల విద్యార్థులు పరీక్షల సంబంధిత ఒత్తిడి నుంచి విముక్తులయ్యారంటూ కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణా దేవి ట్వీట్‌ చేశారు.

పరీక్ష పే చర్చ ను గురించినసూత్రాలు మరియు కార్యకలాపాల తాలూకు భండారాన్ని గురించి వెల్లడించిన ప్రధాన మంత్రి

January 12th, 03:00 pm

పరీక్షల ఒత్తిడి ని తగ్గించడం లో సహాయకారి కాగల పరీక్ష పే చర్చ ను గురించిన సూత్రాలు మరియు కార్యకలాపాల తాలూకు భండారాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వెల్లడించారు.

‘పరీక్ష పే చర్చ’పై పితోడ్‌గఢ్‌ కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల గీతాలను ప్రజలతో పంచుకున్న ప్రధాని

January 11th, 06:33 pm

‘పరీక్ష పే చ‌ర్చ’ కార్యక్రమంపై పితోడ్‌గ‌ఢ్‌లోని కేంద్రీయ విద్యాల‌య విద్యార్థుల గీతాలాపన ప్రదర్శనను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

పరీక్షల యోధుల అంతర్ దృష్టి పైన మరియు పిపిసి లో క్రియాశీల భాగస్వామ్యం పైన ఆనందాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

January 10th, 10:50 pm

‘పరీక్షా పే చర్చా’ (పిపిసి) కార్యక్రమాన్ని గురించి ఒడిశా లోని జెఎన్ వి ఢెంకానాల్ విద్యార్థిని కుమారి శివాంగి తన అభిప్రాయాల ను వెల్లడించడం పై నవోదయ విద్యాలయ సమితి (ఎన్ విఎస్) చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందించారు.

ఈ ఏడాది ‘పరీక్షా పే చర్చా’ కు ఆలోచనల ను ఆహ్వానించిన ప్రధాన మంత్రి

January 05th, 10:18 pm

ఈ సంవత్సరం లో జరుగనున్న ‘పరీక్షా పే చర్చా’ సంభాషణ కార్యక్రమాని కి గాను అందరి వద్ద నుండి మరీ ముఖ్యం గా ఎగ్జాం వారియర్స్ నుండి, తల్లితండ్రుల నుండి మరియు ఉపాధ్యాయుల నుండి వారి యొక్క సూచనల ను వెల్లడించవలసింలదంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు.

పదో తరగతి ఫలితాల ను సిబిఎస్ఇ ప్రకటించిన అనంతరం విద్యార్థుల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

July 22nd, 05:24 pm

పదో తరగతి ఫలితాల ను సిబిఎస్ఇ ప్రకటించిన అనంతరం విద్యార్థుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలను తెలియజేశారు.

చిన్న ఆన్‌లైన్ చెల్లింపులు పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తాయి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

April 24th, 11:30 am

కొత్త అంశాలతో, కొత్త స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలతో, కొత్త కొత్త సందేశాలతోమీకు నా ‘మనసులో మాట’ చెప్పేందుకు మరోసారి వచ్చాను. ఈసారి నాకు ఎక్కువ ఉత్తరాలు, సందేశాలు వచ్చిన అంశం గురించి మీకు తెలుసా? ఈ విషయం చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు- ఈ మూడింటికి సంబంధించింది. కొత్త ప్రధానమంత్రి మ్యూజియం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రి మ్యూజియం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభమైంది. దీన్ని దేశప్రజల సందర్శనార్థం తెరిచారు. సార్థక్ గారు ఒక శ్రోత. ఆయన గురుగ్రామ్‌లో నివసిస్తున్నారు.

పరీక్ష‌ల‌పై చర్చ... పరీక్షలతోపాటు జీవితంలోని అనేక సమస్యలపై చ‌ర్చ‌కు ఒక శక్తిమంత‌మైన వేదిక: ప్ర‌ధాన‌మంత్రి

April 16th, 07:11 pm

“న‌మో యాప్‌లోని వినూత్న న‌వీకృత విభాగంలో ప‌రీక్ష‌ల‌పై చ‌ర్చ‌కు సంబంధించిన ప‌ర‌స్ప‌ర సంభాష‌ణ‌ల స‌మ‌గ్ర రూపం నుంచి కొత్త ఆలోచ‌న‌లను గ్ర‌హించ‌వ‌చ్చున‌ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

At Pariksha Pe Charcha, PM Modi emphasises educating the girl child

April 01st, 08:15 pm

Seema Chintan Desai, a parent from Navsari, Gujarat, asked PMModi about how society can contribute towards the upliftment of rural girls. To this, PM Modi replied that situation of girls has improved a lot compared to earlier times when girl education was ignored. He stressed that no society can improve without ensuring proper education of the girls.

How can one improve productivity? This is what PM Modi has to say…

April 01st, 08:04 pm

During Pariksha Pe Charcha, questions pertaining to improving productivity were posed to PM Modi. Shweta Kumari, a student of 10th standard, said although her productivity of study is good during night time she is asked to study during day. Another student Raghav Joshi had a confusion whether to play first and then study or vice-versa.