నవంబరు 25న కురుక్షేత్రలో పర్యటించనున్న ప్రధానమంత్రి

November 24th, 12:44 pm

హర్యానాలోని కురుక్షేత్రలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 25న పర్యటించనున్నారు.